డీజిల్: వార్తలు
Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు రూ.2 చొప్పున పెంచింది.
Windfall tax: విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దుకు కేంద్రం యోచన.. చమురు ఉత్పత్తి కంపెనీలకు గుడ్న్యూస్
కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ను రద్దు చేయాలని యోచిస్తోంది.
Petrol Price: లెబనాన్లో కాల్పుల విరమణ ప్రకటనతో.. కుప్పకూలుతున్న చమురు ధరలు.. 5 శాతం డౌన్..
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుంది. పరస్పర దాడులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్కు 6 డాలర్ల వరకు పెరిగాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం.
Petrol Price : వాహనదారులకు గుడ్న్యూస్.. OMCలు ఆటో ఇంధన ధరలను లీటరుకు రూ. 2-3 తగ్గించవచ్చు: ICRA
పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో కొంత కాలంగా గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం లీటర్కు పెట్రోల్ ధర రూ. 100ను మించిపోయి ఉంది.అలాగే డీజిల్ ధర కూడా దాదాపు అంతే ఉంది.
Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్ ధరల భారీ పతనం
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర రూ.80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.
Kota: ఇది ఖైదీల బంక్..! రోజుకు రూ.8-10 లక్షల అమ్మకాలు..
భారతదేశ ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ రూపొందించబడింది.
Petrol: బైక్ కు 200, కారుకు 500 మాత్రమే పెట్రోల్.. ఈ రాష్ట్రంలో పెట్రోల్పై పరిమితి.. ఎందుకో తెలుసా?
త్రిపురలో గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కారణంగా ఈశాన్య రాష్ట్రంలో ఇంధన నిల్వలు తగ్గినందున త్రిపుర ప్రభుత్వం బుధవారం నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కొన్ని ఆంక్షలు విధించింది.
Petrol & Diesel :పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించిన ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
చమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?
దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
గ్యుడ్న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు సంబంధించి వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో (-) 3.48శాతం క్షీణించింది. ఇది మూడేళ్ల కనిష్టస్థాయిని తాకినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక డేటా వెల్లడించింది.
గుడ్న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పెట్రోల్, డీజిల్ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక
దేశంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక ప్రతిపాదనలను పంపింది. 10 లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాల్లో 2027 నాటికి డీజల్ వాహనాలను పూర్తిగా బ్యాన్ చేయాలని పేర్కొంది.
SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.